Tv424x7
National

శ్రీలంక అదుపులో 22 మంది తమిళజాలర్లు

తమిళనాడుకు చెందిన 22 మంది జాలర్లను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. సరిహద్దు దాటి చేపల వేట సాగించారనే కారణంగా నేదుండివు సమీపంలో వారిని అదుపులోకి తీసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను తరచూ శ్రీలంక అరెస్ట్ చేస్తోంది. భారీగా తమిళ జాలర్లను కస్టడీలోకి తీసుకుని, జైళ్లకు తరలిస్తోంది. శ్రీలంక నేవీ తీరుపై విమర్శలొస్తున్నాయి. మత్స్యకారుల విడుదలకు కేంద్రం చొరవచూపాలని తమిళులు కోరుతున్నారు.

Related posts

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

TV4-24X7 News

గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు

TV4-24X7 News

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment