Tv424x7
AndhrapradeshTelangana

భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

టీ20 వరల్డ్ కప్ గెలచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని నారా చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సహకారం చేసిందని మెచ్చుకున్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్ కు ఎదురులేదని మరోసారి నిరూపించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ ఎంపీ

TV4-24X7 News

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

వైసీపీ పాలనలో ఐఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ ల పంపిణీ

TV4-24X7 News

Leave a Comment