ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రినారాయణ వెల్లడించారు. పాత టెండర్ల కాలపరిమితి ముగిసినందున న్యాయ పరమైన చిక్కులు లేకుండాచర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని, గతంలో ఉన్నవేకొనసాగిస్తామని పేర్కొన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
previous post
next post

