Tv424x7
Andhrapradesh

కన్నయ్యనాయుడుకు కన్నడ రాజ్యోత్సవ కిరీటం

ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎన్.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. రేపు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం19వ క్రస్టుగేట్కొట్టుకుపోయింది. ఈభారీ విపత్తు నుంచి జలాశయం లోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్య నాయుడి నేతృత్వం లోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించింది. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ఈపురస్కారానికి ఎంపిక చేసింది.

Related posts

మైదుకూరు మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TV4-24X7 News

విజయవాడలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం!!

TV4-24X7 News

మధుమణి ఉచిత చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సల శిబిరం ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment