Tv424x7
Andhrapradesh

హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

ఊపిరి పీల్చుకున్న కర్నూల్ ప్రజలు…కర్నూలు జిల్లా:-కర్నూలు జిల్లా పచ్చర్లలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. కొన్ని రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళను చిరుత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది. తాజాగా, చిరుత బోనులో చిక్కడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, బోన్ లో చిక్కిన చిరుత, మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఒక్కటేనా లేదంటే ఇంకో చిరుత ఏమోనా ఉందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.

Related posts

36 వార్డులో ర్యాలీ మరియు మొక్కలు నాటు కార్యక్రమం

TV4-24X7 News

ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

TV4-24X7 News

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

Leave a Comment