Tv424x7
Andhrapradesh

బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వ్యక్తులను పట్టుకొని కేసులు నమోదు చేయడమైనది.

Related posts

రాష్ట్ర డిజిపి తిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

TV4-24X7 News

పీతల మూర్తి ఆరోపణలు అవాస్తవం -స్పష్టం చేసిన రైతులు

TV4-24X7 News

Leave a Comment