Tv424x7
Andhrapradesh

అమరావతి : టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనకు బీజేపీ ఎఫెక్ట్

ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని భావించిన ఇరు పార్టీలు – చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో చర్చలతో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసుకున్న టీడీపీ, జనసేన – 10 రోజుల తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం – ఢిల్లీ పిలుపుకోసం ఎదురుచూస్తున్న జనసేన అధినేత పవన్ – మరోసారి బీజేపీ హైకమాండ్ ను కలిసిన తర్వాతే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం – చంద్రబాబు, అమిత్ షా భేటీలో సీట్లపై చర్చ జరగలేదంటున్న టీడీపీ వర్గాలు – అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానితో ప్రకటన చేయిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు ప్రచారం..

Related posts

పోస్ట్ ఆఫీస్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ – తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు!!

TV4-24X7 News

నందమూరి బాలకృష్ణకు అనారోగ్యం..

TV4-24X7 News

ఏపీలో 60 గజాలలోపు ఇళ్ల నిర్మాణం.. అనుమతులు అవసరం లేదు: ఏపీ ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment