Tv424x7
Andhrapradesh

బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం లో పాల్గొన్న కందుల బద్రీనాథ్

విశాఖపట్నం స్థానిక 34వ వార్డు మనోరమ థియేటర్ వద్ద సాయిబాబా జ్ఞాన మందిరంలో శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రులు మరియు బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం లో పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు, 32వ వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్.

Related posts

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

భయపెట్టి పాలించాలనుకుంటున్నారు… మద్యం కుంభకోణం జరగలేదు: మిథున్ రెడ్డి.

TV4-24X7 News

ఇడమడక గ్రామంలో నూతన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభోత్సవం

TV4-24X7 News

Leave a Comment