Tv424x7
Andhrapradesh

పద్మనగరం లో శ్రీ దేవీ నవరాత్రులు

విశాఖపట్నం శ్రీ దేవీ నవరాత్రులు మహోత్సవాలు సందర్భంగా పద్మనగరం లో శ్రీ కనక దుర్గ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి రూపంలో కొలువుతీరిన శ్రీ కనక దుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ నవరాత్రి ఉత్సవాలు లో పాల్గొన్న ప్రేమ్, చిరంజీవి,సంజయ్, గణేష్, గణేష్, నవీన్, నవీన్, గణేష్, రాజేష్, నూక్క రాజు, గణేష్, పద్మ నగరం ఆడవాళ్లు, పెద్దవాళ్ళు పాల్గొన్నారు.

Related posts

నా బిడ్డను కాపాడండి సీఎం సారూ…అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య..

TV4-24X7 News

భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ : ప్రధాని మోదీ

TV4-24X7 News

నెరవాటి హాస్పిటల్ లో మహిళ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి—

TV4-24X7 News

Leave a Comment