Tv424x7
Andhrapradesh

బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం లో పాల్గొన్న కందుల బద్రీనాథ్

విశాఖపట్నం స్థానిక 34వ వార్డు మనోరమ థియేటర్ వద్ద సాయిబాబా జ్ఞాన మందిరంలో శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రులు మరియు బాబా వారి 106వ మహా సమాధి మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం లో పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు, 32వ వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్.

Related posts

వైసీపీ నేత ఇంటిపై దాడి.. నిందితులు పట్టివేత: ఎస్పీ

TV4-24X7 News

పవన్ అంటే వ్యక్తి కాదు.. తుఫాను జనసేన అధినేతను కొనియాడిన మోదీ

TV4-24X7 News

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News

Leave a Comment