Tv424x7
Andhrapradesh

అరుణాచలం గిరి ప్రదక్షణ భక్తులకు అన్నదానం నిర్వహించిన వివేకానంద సంస్థ

విశాఖపట్నం అరుణాచలం తిరుమన్నాలై గిరి ప్రదక్షణ భక్తులకు దారిలో శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా వివేకానంద సంస్థ వారు సంస్థ ఆశ్రమ వాసులతో, సంస్థ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు నిర్వహిస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ మహా నారాయణ సేవలను కూడా నిర్వహిస్తుంటారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించినవారు వివేకానంద సంస్థ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, చల్మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ మట్టపల్లి. హనుమంతరావు, యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీ వాత్సవ కు సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సంస్థ సభ్యులు సి హెచ్ . మసేన్,పి . ఈశ్వరరావు,ఎస్ . శ్రీరామ్,డి . వీర్రాజు బి . సత్తిబాబు పాల్గొన్నారు.

Related posts

బద్వేల్ న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో నిరసన ర్యాలీ

TV4-24X7 News

కేంద్ర మంత్రితో పైలా అర్జున రావు భేటీ

TV4-24X7 News

విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం

TV4-24X7 News

Leave a Comment