Tv424x7
Andhrapradesh

అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న ఉరుకుటి గణేష్

విశాఖపట్నం దేవీ నవరాత్రుల పురస్కరించుకొని  బుధవారం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో అంగడిదిబ్బలో వెలసిన అమ్మవారి ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమానికి 29వ టిడిపి అధ్యక్షులు ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. కమిటీ వారి ఆహ్వాన మేరకు తెలుగుదేశం అధ్యక్షులు గణేష్  విచ్చేసి అమ్మ వారి ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారురాజు, పళ్ల లక్ష్మి, ఒమ్మీ వెంకట అప్పారావు, కొండ్రు శ్రీను, దళాయి కిషోర్, పోలిపల్లి కృష్ణ టిడిపి కమిటీ మెంబర్ లు పాల్గొన్నారు.

Related posts

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

TV4-24X7 News

ఏపీలో ‘సివిల్స్’కు ఉచిత శిక్షణ ఎప్పటినుండో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment