Tv424x7
Sports

పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి కోహ్లీ ఔట్

పదేళ్ల తర్వాత టాప్‌-20 నుంచి కోహ్లీ ఔట్ కివీస్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ కేవలం 93 పరుగులే చేసి తీవ్ర నిరాశపర్చాడు. అతడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు దిగజారి టాప్-20 ర్యాంకింగ్స్‌ నుంచి బయటికి వచ్చాడు. కోహ్లీ ప్రస్తుతం 22వ స్థానంలో ఉన్నాడు. 2014 డిసెంబరు తర్వాత విరాట్ టాప్‌-20 నుంచి కిందికి పడిపోవడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి 26వ స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి నాలుగో ప్లేస్‌లో నిలిచాడు.

Related posts

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..!!

TV4-24X7 News

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్

TV4-24X7 News

రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

TV4-24X7 News

Leave a Comment