Tv424x7
Andhrapradesh

వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విశాఖ నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు గంజాయి రవాణా అరికట్టడానికి నగరంలో పలు చోట్ల వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులను నమోదు చేయడమైనది.

Related posts

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

TV4-24X7 News

శాకాంబరి శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న వాసుపల్లి

TV4-24X7 News

ఆంద్రప్రదేశ్ లో ఫిబ్రవరి 10న ఎన్నికల కమిషన్

TV4-24X7 News

Leave a Comment