Tv424x7
Andhrapradesh

వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విశాఖ నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు గంజాయి రవాణా అరికట్టడానికి నగరంలో పలు చోట్ల వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులను నమోదు చేయడమైనది.

Related posts

రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

TV4-24X7 News

తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జి కి అభినందనలు తెలిపిన 39 వ వార్డు టీడీపీ నాయకులు

TV4-24X7 News

Leave a Comment