Tv424x7
Andhrapradesh

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ : చిన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు, 26 నుంచి 28 వరకు రెండు విడతల్లో 7 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. రాష్ట్రంలో 0-6 ఏళ్ల పిల్లల్లో 11,00,823 మందికి ఆధార్ నమోదు కాలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గుర్తించింది. వారి కోసం అన్ని జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది…

Related posts

మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు

TV4-24X7 News

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా…!

TV4-24X7 News

Leave a Comment