Tv424x7
Andhrapradesh

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

ఏపీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై 3 కిలోవాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటును ఎస్సీ, ఎస్టీలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

Related posts

త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..?

TV4-24X7 News

యూటైల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేషనల్ వైస్ చైర్మన్ జి. చిట్టిబాబు ఆధ్వర్యంలో డాll బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుక

TV4-24X7 News

ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment