Tv424x7
Andhrapradesh

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ : చిన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు, 26 నుంచి 28 వరకు రెండు విడతల్లో 7 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. రాష్ట్రంలో 0-6 ఏళ్ల పిల్లల్లో 11,00,823 మందికి ఆధార్ నమోదు కాలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గుర్తించింది. వారి కోసం అన్ని జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది…

Related posts

అరుదైన పులిమచ్చల టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది!!

TV4-24X7 News

జగన్ పై కేసు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment