Tv424x7
Andhrapradesh

అరుదైన పులిమచ్చల టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది!!

కోనసీమ జిల్లా, అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకు చేప చిక్కింది. సుమారు 10–12 కిలోల బరువు గల ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది.

వైద్యులు, ప్రోటీన్ అధికంగా ఉండటంతో ఇది కండరాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలిపారు. అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది.

Related posts

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

TV4-24X7 News

ప్రభుత్వ నర్సులతోనే కేజీహెచ్ కు గౌరవం

TV4-24X7 News

Leave a Comment