Tv424x7
National

ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్బిఐ డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తే ఎస్బిఐ చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది.

Related posts

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

TV4-24X7 News

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

TV4-24X7 News

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు..!

TV4-24X7 News

Leave a Comment