Tv424x7
Andhrapradesh

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో శ్రీ పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవకొండయ్య స్వామి దేవాలయం నిర్మించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని చిన్న సింగన పల్లె గ్రామంలో శ్రీ పోతురాజు, మల్లెలమ్మ తల్లి, సహిత భైరవ కొండయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రధమ వార్షికోత్సవ మహెూత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు గ్రామ కమిటీ పెద్దలు తెలిపారు.శనివారం ఉదయం స్వామివారికి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. వచ్చిన భక్తులందరూ స్వామివారికి దీపాధుపాలు సమర్పించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Related posts

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్

TV4-24X7 News

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

TV4-24X7 News

ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉంది: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

TV4-24X7 News

Leave a Comment