Tv424x7
National

ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది..?

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ నిన్న(సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పందిస్తూ.. మోదీ తన ప్రసంగంలో ట్రంప్ జోక్యం గురించి ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Related posts

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…విచారణకు వెళ్లిన అధికారులపై ఫైరింగ్…

TV4-24X7 News

అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే!

TV4-24X7 News

తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్‌…

TV4-24X7 News

Leave a Comment