Tv424x7
Andhrapradesh

రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు…. సీఎం కీలకమైన నిర్ణయాలు…

అమరావతి:
రాష్ట్రంలోని పాఠశాలల్లో సీఎం ఫోటోలు లేకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలపై కూడా రాజకీయ నేతల చిత్రాలు ముద్రించడాన్ని పూర్తిగా నిలిపివేశారు.

విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నికీలకమైన నిర్ణయాలులిచే శాస్త్రవేత్తలు, మహానుభావుల పేర్లను వివిధ కార్యక్రమాలకు పెట్టడం ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. విద్యా వ్యవస్థను రాజకీయ రహితంగా ఉంచడం ‘మంచి పాలనకు ప్రతీక’గా పలువురు స్వాగతిస్తున్నారు.

Related posts

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలి కందుల నాగరాజు

TV4-24X7 News

పోలేరమ్మ దేవస్థానం పనులలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

TV4-24X7 News

Leave a Comment