Tv424x7
National

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం 8 గంటల 1 5 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది.

Related posts

పార్లమెంటు ప్రతి పక్షనేతకు భారీ భద్రత?

TV4-24X7 News

బాలుడిని కిటికీకి తలకిందులుగా కొట్టిన స్కూల్ డ్రైవర్–ప్రిన్సిపాల్.. ఎందుకో తెలుసా..

TV4-24X7 News

గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!

TV4-24X7 News

Leave a Comment