Tv424x7
Andhrapradesh

అల్లు అర్జున్ కేసు నమోదు ఎందుకో తెలుసా..?

హీరో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ ఇవాళ నంద్యాలలో పర్యటించగా.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Related posts

ఉరుటూరులో టీడీపీ మైనారిటీ నాయకుల ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

రూ.4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

TV4-24X7 News

భయపెట్టి పాలించాలనుకుంటున్నారు… మద్యం కుంభకోణం జరగలేదు: మిథున్ రెడ్డి.

TV4-24X7 News

Leave a Comment