Tv424x7
Andhrapradesh

నంద్యాల జిల్లా రెడీమేడ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా పబ్బతి వేణుగోపాల్

నంద్యాల జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా శ్రీ ఆర్యవైశ్యులు ప్రముఖ, శ్రీ వాసవి యువసేన వ్యవస్థాపకులు, పీఏ వి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణుగోపాలను ఎన్నుకున్నట్లు రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘువీర్ ఫ్యాషన్స్ అధినేత గద్వాల నరసింహ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ రాజు మాట్లాడుతూ ఎయిర్టెల్ మర్చంట్ అసోసియేషన్ లో రెడీమేడ్ అసోసియేషన్ కమిటీ అనుకోవడం జరిగింది. పబ్బతి వేణుగోపాల్ సతీమణి ప్రముఖ న్యాయవాది గోంట్ల అపర్ణను లీగల్ అడ్వైజర్ గా ఎన్నుకోవడం జరిగింది.

Related posts

ఉచిత బస్సు.. ఏపీకి ఏటా రూ. 3,182 కోట్లు అదనపు భారం!

TV4-24X7 News

విశాఖపట్నం: బ్రహ్మోత్సవ యజ్ఞోపవీతం ప్రత్యేక దర్శనం…

TV4-24X7 News

ఇడుపులపాయలో దివంగత నేత,వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మాజీ సీఎం జగన్ ఘన నివాళి

TV4-24X7 News

Leave a Comment