Tv424x7
Andhrapradesh

పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం

విశాఖపట్నం స్థానిక 14 వ వార్డ్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా బిలాల కాలనీ లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు మలేరియా డిపార్ట్మెంట్ సంగీత,సూపర్వైజర్ కార్తీక్, మేస్ట్రీ లు ప్రసాద్, గోపి, రాజు, సచివాలయం సిబ్బంది మరియు మలేరియా విభాగం వారు పాల్గొన్నారు.

Related posts

నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత..

TV4-24X7 News

మీ ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్: చంద్రబాబు

TV4-24X7 News

దుర్గాలమ్మ గుడి దగ్గర వేలంపేట ప్రసాద్ గార్డెన్స్ పలు ఏరియాలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు

TV4-24X7 News

Leave a Comment