Tv424x7
Andhrapradesh

పెందుర్తి పలు ప్రాంతాల్లో శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే పంచకర్ల

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, శుక్రవారం నాడు 96 వార్డుల్లో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్, నల్ల క్వారీ, జెఎన్ఆర్ఎం దగ్గు వానిపాలెం ప్రాంతాలలో 5 కోట్ల 56 లక్షలు రూపాయలు విలువచేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరుసగా శంకుస్థాపనలుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే నెరవేరుస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలతో మరింత మమేకమైప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Related posts

బాధ్యత మరిచిన APSRTC బస్ డ్రైవర్ – విద్యార్థులు ప్రమాదంలో..

TV4-24X7 News

మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్ట్ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

TV4-24X7 News

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

TV4-24X7 News

Leave a Comment