Tv424x7
Andhrapradesh

విడిపోయి పదేళ్లు.. వీడని చిక్కుముళ్లు!

HYD: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటినా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఉన్నాయి. ఇటీవల విజయవాడలో ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల కార్యదర్శులు సమావేశమైనా.. ఆ చర్చలు ఫలప్రదం కానట్లుగానే తెలుస్తోంది. అధికారులస్థాయిలో జరిగే విభజన అంశాలు అతి స్వల్పంగా ఉన్నాయని, అధిక శాతం పంపకాలు మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related posts

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకె కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దశరధి

TV4-24X7 News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా.. రూ. 2వేలు కట్టాడు, రూ. 31 లక్షలు పోగొట్టుకున్నాడు

TV4-24X7 News

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

Leave a Comment