Tv424x7
Andhrapradesh

విడిపోయి పదేళ్లు.. వీడని చిక్కుముళ్లు!

HYD: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు దాటినా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఉన్నాయి. ఇటీవల విజయవాడలో ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల కార్యదర్శులు సమావేశమైనా.. ఆ చర్చలు ఫలప్రదం కానట్లుగానే తెలుస్తోంది. అధికారులస్థాయిలో జరిగే విభజన అంశాలు అతి స్వల్పంగా ఉన్నాయని, అధిక శాతం పంపకాలు మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related posts

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా

TV4-24X7 News

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

Leave a Comment