రెండో రోజు తిరుపతి పర్యటనలో ఎంపీ డీకే.అరుణ బిజీ బిజీ సోమవారం ఉదయం Vip బ్రేక్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ డీకే.అరుణ సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాటు చేసిన...
డల్లాస్, టెక్సాస్: సెప్టెంబర్ 10న డల్లాస్లోని ఒక మోటెల్ వద్ద భారతీయుడు చంద్ర నాగమల్లయ్య (41) పై క్యూబా నుంచి వచ్చిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ (37) కత్తితో దాడి చేసి, తల...
ఆసిఫాబాద్లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి...
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్ర రవాణా శాఖ గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి 1.77 కోట్లు దాటాయి. కేవలం గత 5 నెలల్లోనే 4...
ఒడిశా రాష్ట్రం, కంధమాల్ జిల్లా సలాగూడ్లోని హాస్టల్లో ఘటనా జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థులపై ఫెవిక్విక్ (FeviQuick) రాసిన ఒక విద్యార్థి కారణంగా 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరి కళ్ళకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి,...
భారత్-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరిగిన ఇదే తొలి మ్యాచ్....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2025లో భారతీయ ఎగుమతులపై విధించిన 27% టారిఫ్ ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ టారిఫ్ కారణంగా...
హైదరాబాద్లో మరోసారి సైబర్ మోసం బహిర్గతమైంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమంటూ నమ్మబలికిన కేటుగాళ్లు ముగ్గురి నుంచి వేర్వేరుగా భారీ మొత్తాలను దోచుకున్నారు. వాట్సప్ ద్వారా పరిచయం అయ్యి, తమ యాప్, వెబ్సైట్లో పెట్టుబడులు...
కడప తాడిపత్రి జాతీయ రహదారి కమలాపురం మండలం టి.చదివిరాళ్ల గ్రామం సాయిబాబా గుడి దగ్గర సోమవారం ఉదయం ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు నుండి ప్రొద్దుటూరు కొవ్వూరు ట్రాన్స్పోర్ట్ కు వెళుతున్న...
నిన్న పశ్చిమ బెంగాల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో ఆసుపత్రుల్లో కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అయితే అస్సాం నాగావ్ ఆసుపత్రి నర్సులు అప్రమత్తంగా స్పందించి ఐసీయూలోని శిశువులను రక్షించారు. భవనం...