Tv424x7
National

భూకంపం సమయంలో నర్సుల వీరోచితం..

నిన్న పశ్చిమ బెంగాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో ఆసుపత్రుల్లో కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

అయితే అస్సాం నాగావ్ ఆసుపత్రి నర్సులు అప్రమత్తంగా స్పందించి ఐసీయూలోని శిశువులను రక్షించారు. భవనం కంపిస్తున్నా, ఆపదలోనూ వారు భయపడకుండా పిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నర్సుల ధైర్యం, మానవత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

“ప్రాణాలకు మించి మానవత్వం” అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి

Related posts

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

TV4-24X7 News

గాజా శాంతి సదస్సు: ప్రధాని మోదీ హాజరు కాలేదు

TV4-24X7 News

లంచంఇవ్వకండి-సమాచారంఇవ్వండి

TV4-24X7 News

Leave a Comment