Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
National

అరుదైన ఫొటో.. ఆరేళ్ల కృషి ఫలితం!

TV4-24X7 News
ఇది ఏఐ సృష్టించిన ఫొటోలా కనిపించినా, ఇది నిజమైన ఫోటో అని చెప్పాల్సిందే. ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ వాలెరియో మినాటో ఈ అద్భుత దృశ్యాన్ని బంధించడానికి ఆరేళ్లు సమయం తీసుకున్నారు. చంద్రుడు, పర్వత శిఖరం, బాసిలికా...
Andhrapradesh

“ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూడాలి – అధికారులకు సీఎం… “

TV4-24X7 News
తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు సాయం, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని...
Telangana

పెళ్లి కోసం ప్రాణాల పణంగా పెట్టిన యువకుడు.. చివరికి ఇలా..

TV4-24X7 News
అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంచలన ఘటనతనకు పెళ్లి చేయాలని కోరుతూ హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన ఓ యువకుడు అందరినీ షాక్‌కు గురి చేశాడు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తుండగా, వారి...
Andhrapradesh

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ – ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం

TV4-24X7 News
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని హైకోర్టు ప్రథమ కోర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్...
Telangana

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

TV4-24X7 News
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో...
National

దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ

TV4-24X7 News
చట్టబద్ధమైన గుర్తింపు లేకుండా అడ్మిషన్లు ఇస్తున్న నకిలీ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కాలేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) మరోసారి హెచ్చరించింది. ఇటీవల ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌...

ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు మారింది!…. ఏంటో తెలుసా….?

TV4-24X7 News
📍మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీ నగర్‌ స్టేషన్‌ అనే కొత్త పేరు పెట్టింది. అదే విధంగా ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్‌పూర్గా మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది....
Andhrapradesh

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

TV4-24X7 News
రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా “అన్నదాత సుఖీభవ” పథకం లబ్ధి ఆగిపోయింది. ఈ తప్పులు ప్రధానంగా –* తప్పు ఆధార్ మ్యాపింగ్* ఒకే...
Andhrapradesh

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష — ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో చర్చ

TV4-24X7 News
అమరావతి:మొంథా తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ఆర్టీజీఎస్‌ ద్వారా అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొంథా తుఫాన్‌ ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉంది. గంటకు 16 కి.మీ వేగంతో...
Telanganaలీగల్ విషయాలు

నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

TV4-24X7 News
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు పోక్సో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది. 2019లో మైనర్ బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన...