Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Andhrapradesh

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..!

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంపై మోంథా తుపాన్ ప్రభావం తీవ్రమవుతుందనే నేపథ్యంలో, కేంద్రం తరపున పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు....
లీగల్ విషయాలు

డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

TV4-24X7 News
దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లుపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. స్వయంగా సుమోటోగా విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, ఈ కేసులకు సంబంధించిన FIRలను సమర్పించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు...
Andhrapradesh

ప్రమాణాలు చేస్తే వదిలేస్తారా.. జోగి

TV4-24X7 News
!నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ రాజకీయంగా దుమారం రేగుతోంది. నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావు ఎవరో తనకు తెలియదని రమేష్ చెప్పినా, ఆ ఇద్దరి మధ్య...
National

వీధి కుక్కలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!

TV4-24X7 News
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ — “వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్ఠను అంతర్జాతీయ...
Andhrapradesh

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు…

TV4-24X7 News
ప్రకాశం జిల్లా: మార్కాపురం–కుంట మధ్య రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న...
Andhrapradesh

ఏపీలో కొత్త జిల్లాలు – వివాదాలు లేకుండా సాధ్యమేనా…

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు, సరిహద్దుల సవరణల ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమై ప్రతిపాదనలపై...
ఆరోగ్యం

విష జ్వరాలను అశ్రద్ధ చేయొద్దు!..

TV4-24X7 News
వాతావరణ పరిస్థితులు మారడంతో రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భయపడకుండా, కానీ నిర్లక్ష్యం చేయకుండా, దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని డాక్టర్‌ ఎ.ఎం. ఆదినగేష్‌ సూచిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు సాధారణంగా చలి...
AndhrapradeshCrime News

పూసుగూడెం భూమి రిజిస్ట్రేషన్‌కి లంచం – ఏసీబీ ఉచ్చు బారిన బానోత్‌ శ్రీనివాస్ నాయక్‌..

TV4-24X7 News
📍భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ములకలపల్లిములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బారిన పడిన గ్రామ పరిపాలనాధికారి! ఏసీబీ అధికారుల ఉచ్చు బారిన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి...
Andhrapradesh

ఆంధ్రతీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుఫాను..

TV4-24X7 News
ప్రభుత్వం, అధికారులు అత్యవసర చర్యలకు సిద్ధం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం “మొంథా” మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 790...
AndhrapradeshTelangana

విధ్వంసం తప్పదా..? “మోంధా” తుఫాను ఆందోళన!

TV4-24X7 News
అమరావతి:రాష్ట్రంపై “మోంధా” తుఫాను గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో వేగంగా తీవ్రరూపం దాల్చిన ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో...