మైనర్ బాలిక బాల్య వివాహం – 14 మంది పై కేసు నమోదు
పల్నాడు: పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం కొండూరులో 16 ఏళ్ల మైనర్ బాలికకు వివాహం జరిపిన ఘటనలో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ శాఖ జోడీచేసి కఠిన చర్యలు చేపట్టారు. పెళ్లికొడుకు, ఇరువైపుల తల్లిదండ్రులు, పురోహితుడు,...

