Tv424x7
AndhrapradeshNational

తీవ్ర వాయుగుండం.. ఒడిశా–ఆంధ్ర తీరాలకు ముప్పు..

పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదిలిందని విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) అధికారి ఎం.డి. ప్రఖర్ జైన్ తెలిపారు.

సాయంత్రానికే ఇది గోపాలపూర్ సమీపంగా ఒడిశా–ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.

ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related posts

చంద్రబాబు, అమరావతి గ్రాఫిక్స్ మాదిరిగా నంద్యాల మెడికల్ కాలేజీ గ్రాఫిక్స్ కాదు – ఎమ్మెల్సీ ఇసాక్ బాష.!!

TV4-24X7 News

టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే

TV4-24X7 News

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల

TV4-24X7 News

Leave a Comment