నంద్యాల రైతునగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పండుగ పూట దారుణం…లారీ ,ఆటో డి.ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు. నంద్యాల పట్టణం రైతునగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,నలుగురికి...
విజయవాడ: దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ భక్తులకు 11 రోజుల పాటు 11 ప్రత్యేక...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటం వలన తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రేపటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ పశ్చిమ...
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ ఈ రోజు ఉదయం 6 గంటలకు మరణించారు. వారి మృతిపై షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై....
కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా, జవాబుదారీగా ఉండేలా కొత్త పౌర అనుసంధాన కేంద్రం ‘సిఎం విత్ మి’ ప్రారంభించింది. ప్రజలు తమ సమస్యలు లేదా సలహాలు ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు, ప్రభుత్వం...
పాట్నా: సినిమా పరిశ్రమకు చెక్ పెట్టేలా సినిమా పైరసీతో వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ నైపుణ్యంతో ముందస్తే సినిమాలను డౌన్లోడ్ చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా అమ్మి...
తాడేపల్లి / బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత పది రోజులుగా తాడేపల్లికి రాలేదు. సాధారణంగా వారానికి నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండేవారు, కానీ ప్రస్తుతం రెండు రోజులకు మాత్రమే...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఫోకస్ సినిమాల మీద కూడా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఓజీ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ ఆయనకు బాగా నచ్చింది. అందుకే సినిమాలను కంటిన్యూ చేయాలని...
అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్ల కోసం పెద్దగా సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్ధిక శాఖ గత టీడీపీ...
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈరోజు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బ్యాంక్ రెపో రేటును 5.5 శాతం యథాతథంగా ఉంచుతూ ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చింది. ఈ...