నంద్యాల గాంధీ చౌక్ లో గల శ్రీ హజరత్ సయ్యద్ ఇమదుద్దీన్ మహమ్మద్ బాఖర్ అల్ – రాఫాయి అహ్మది వారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కలెక్టరేట్లో తమ సమస్యలను వినిపించిన...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ సరఫరా వ్యవస్థ నిలిచిపోనుంది. అక్టోబర్ 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయనున్నట్టు రేషన్ డీలర్ల సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కమిషన్ నిధులు...
నల్గొండ జిల్లా, నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న చిన్నారి అత్యాచార ఘటనపై పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఘటన వివరాలు: 2023 మార్చి 28న, ఇంట్లో ఒంటరిగా...
తిరుమలలో అలిపిరి ప్రాంతంలో మలమూత్ర విసర్జన స్థలాల మధ్య, మద్యం బాటిళ్లతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని “ఘోర...
తిరుమలలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా గరుడ వాహన సేవ...
సియోల్/వాషింగ్టన్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, దక్షిణ కొరియా–అమెరికా శాస్త్రవేత్తలు కలిసి ఫెర్రోబాట్స్ (Ferrobots) అనే సూక్ష్మ మాగ్నెటిక్ రోబోలను అభివృద్ధి చేశారు. 🔹 వీటిని ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపుతారు.🔹 రాళ్లు...
ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లకు యువకుడు బలైన ఘటన మైదుకూరులో విషాదం నింపింది. మైదుకూరుకు చెందిన రమేష్ (22) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద...
కేరళలో అరుదైన కానీ ప్రాణాంతకమైన నెగ్లేరియా ఫౌలెరి అనే అమీబా ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధిని సాధారణంగా “మెదడును తినే అమీబా” అంటారు. 📍తాజా ఘటన తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల యువకుడు...