చిత్తూరు జిల్లా – పుంగనూరు ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై హిందీ టీచర్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే…క్లాస్లో అల్లరి చేస్తోందని చెప్పి టీచర్ విద్యార్థిని తలపై...
కర్నూలు నగరంలో సోమవారం ఉదయం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కవాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గోడ కూలి ఐదేళ్ల రకీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది...
అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.సోమవారం ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా...
ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగాయి. ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జేసీ ధాత్రి రెడ్డి → రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ → ఫైబర్నెట్...
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాయి. ఆస్పత్రుల డిమాండ్ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా చికిత్సలు నిలిచిపోతున్నాయన్న...
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు కాలేజీ ప్రాంగణంలో కేక్ కట్...
సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్ సిక్స్ను సక్సెస్ చేశాం” అని సీఎం ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం – పెన్షన్లు. ఇప్పటివరకు 64...
వైస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి సూచనల మేరకు – విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్ సమస్యలపై ఆందోళనఅనంతపురం అర్బన్లో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ నేతృత్వంలో ప్రభుత్వ...
అమరావతి: గత వైకాపా ప్రభుత్వ కాలంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న ఘటనల నేపథ్యంలో, టీడీపీ నేత ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరామ్ భద్రత తగ్గించబడింది. ఆ సమయంలో శ్రీరామ్ హైకోర్టును ఆశ్రయించి, “నియోజకవర్గం...
అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవీ కోసం పార్టీ లోకల్ నేతలలో ఆసక్తికర పోటీ నెలకొంది. పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం మూడు ప్రధాన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నం మారుతి చౌదరి:...