ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాయి.
ఆస్పత్రుల డిమాండ్ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా చికిత్సలు నిలిచిపోతున్నాయన్న ఆరోపణ.
ఆశా ప్రతినిధుల హెచ్చరికవారంలోగా సమస్య పరిష్కరించాలని లేఖలేకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు తప్పదని స్పష్టం.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోగులకు చికిత్సలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

