Tv424x7
Andhrapradesh

ఏపీలో 3 IAS, 1 IPS అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు జరిగాయి. ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏలూరు జేసీ ధాత్రి రెడ్డి → రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో

కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ → ఫైబర్నెట్ ఎండీ.

పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ → మౌలిక వసతులు & పెట్టుబడుల శాఖ ఎండీ.

ఈ బదిలీ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విడుదల చేశారు.

Related posts

దర్మారాయుడుపేట గ్రామం లో ఆధార్ సెంటర్ ఏర్పాటు

TV4-24X7 News

వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై.. మంతనాలు షురూ?

TV4-24X7 News

సిలిండర్లలో గంజాయి తరలింపు..

TV4-24X7 News

Leave a Comment