Tv424x7
Andhrapradesh

ఏపీకి Airbus కు మంత్రివారి ఆహ్వానం!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ Airbus కంపెనీకి ప్రతిపాదించారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ఢిల్లీలో జరిగిన Airbus బోర్డు సమావేశంలో పాల్గొన్న మంత్రి, సంస్థ ప్రతినిధులను రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు.

లోకేష్ మాట్లాడుతూ, ఏపీ అన్ని రకాల సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉందని, Airbus కోసం రాష్ట్రం గోల్డ్ స్టాండర్డ్ వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో అధునాతన ఏరోస్పేస్ పరిశ్రమకు దోహదం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Related posts

1.*ప్రభుత్వ భూమిని బి కోడూరు మోడల్ స్కూల్ కు కేటాయించాలి.

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ఆవరణంలో వ్యక్తి నగ్నంగా తిరిగిన సంఘటనపై స్పందించిన పోలీసు

TV4-24X7 News

ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే..?

TV4-24X7 News

Leave a Comment