Category : National
మొదటి జాతీయ జెండాను చూశారా?ఎక్కడుందో తెలుసా..?
స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది పింగళి వెంకయ్య రూపొందించిన రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? ఆ జెండా ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలోని...
స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15వ తేదీన జెండా ఎగురవేశారు అంటారు. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరించారు అంటారు.ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు.జనవరి...
వినేశ్ ఫోగట్ అప్పీల్.. తీర్పు మరోసారి వాయిదా
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు...
సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ప్రభుత్వం ఏమి తీసిందో తెలుసా..?
అప్పుడెప్పుడో సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో 19 వ శతాబ్దం నాటి ఖరీదైన మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీంతో దానిని బయటకు తీయడానికి ఎవరు ప్రయత్నించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దక్షిణ స్వీడన్ సముద్ర...
రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల
దిల్లీ: రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది..అదే...
జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన UPI పేమెంట్స్
యూపీఐ పేమెంట్స్లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) వెల్లడించిన డేటా ప్రకారం.. సగటున ప్రతి రోజూ 46.6 కోట్ల లావాదేవీల్లో...
ఈ పథకంలో భార్యాభర్తలకు రూ.10 వేలు
అసంఘటిత రంగంలో 60 ఏళ్లు నిండిన వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకంలో 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు చేరొచ్చు. ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి....
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. నిధుల ఆధారిత రుణ రేటును స్వల్పంగా పెంచింది. అన్ని లోన్ టెన్యూర్లపై 0.05 శాతం అంటే 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు...
పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ
పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరు కుండానే ఒలింపిక్స్...
ఏసియాకప్కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం
2025లో జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 34 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా ఇండియా చివరిగా 1990/91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ...

