Tv424x7
National

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. నిధుల ఆధారిత రుణ రేటును స్వల్పంగా పెంచింది. అన్ని లోన్ టెన్యూర్లపై 0.05 శాతం అంటే 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వాహన, వ్యక్తిగత రుణాలపై ఏడాది కాలపరిమితికి వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరగనుంది. ఇక మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.20 శాతానికి చేరుకుంటుంది.

Related posts

వివాహేతర సంబంధం.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

TV4-24X7 News

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

TV4-24X7 News

ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై సంచలన తీర్పు

TV4-24X7 News

Leave a Comment