Tv424x7
National

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఐదేళ్ల తరువాత జరిగిన చర్చల్లో 6 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, నదీ జలాలు, సిక్కిం-టిబెట్ మధ్య ఉండే నాథులా వాణిజ్య సరిహద్దు అంశాలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి.

Related posts

బాబోయ్…. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్సా….?

TV4-24X7 News

జోహో విడుదల చేసిన దేశీ మెసెజింగ్ యాప్ “అరాత్తై” – వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం?

TV4-24X7 News

జొమాటోకు షాక్.. రూ. 803 కోట్ల జీఎస్‌టీ కట్టాలని నోటీసులు

TV4-24X7 News

Leave a Comment