Category : National
ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం
Kuwait Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో...
గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: HC
జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది.NDPS Act కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ...
చిరు, పవన్ను హత్తుకున్న మోదీ
ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేనాని పవన్ ఓ రిక్వెస్ట్ చేశారు. తన అన్నయ్యను కలవాలని పవన్ కోరగా.. మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్ను దగ్గరకు తీసుకుని...
బీర్ కొంటూ తండ్రికి దొరికిపోయాడు
యుక్త వయసు వచ్చాక చాలా మంది యువకులు సరదాగా బీర్, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా బీర్ తాగుతుంటారు. ఇదే కోవలో ఓ యువకుడు లిక్కర్ షాపులో బీర్ కొంటుండగా, అతడిని...
పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్స్
,పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్ నష్టాలో ఉన్న పేటియం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 3,500 మందికి లేఆఫ్స్ ఇవ్వగా, తాజాగా మరింత మందిని తొలగించినట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది....
NOKIA 3210′ మళ్లీ వచ్చేసింది
మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్ప్లే, 2MP కెమెరా,...
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ ప్రంజల్ పాటిల్
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ గా ప్రంజల్ పాటిల్ ఎంపిక అయ్యారు..కేరళలోని తిరువనంతపురం సబ్కలెక్టర్ గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్గా అక్టోబర్ 14న ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ కు చెందిన...
జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య
ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యారు. బాత్రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు వాగ్వాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతణ్ని...
తల్లి పాలతో వ్యాపారం.. వేలల్లో ఆదాయం దర్యాప్తులో కీలక విషయాలు లభ్యం..
చెన్నై మహానగరంలో తల్లిపాలతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 200మిల్లీ లీటర్ల తల్లిపాలు వెయ్యిరూపాయలు వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ దందాపై కొందరు స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ...
డాక్టరేట్ పొందిన చేతులతోనే…సపోటాలు అమ్ముతూ…
తిరువూరు టౌన్ (ఎన్. టీ. ఆర్ జిల్లా )పట్టణంలోని మధిర రోడ్ సమీపంలో తాజాగా ఉన్న సపోటాలు కొందామని బండి దగ్గరకు వెళ్ళా.వాటిని కొనే ముందు సపోటాలు అమ్మే వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడాను.ఎటువంటి రసాయన...

