Category : National
బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై జీరో FIR నమోదు
పశ్చిమ బెంగాల్ గవర్నర్పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 120బి కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో సీవీ ఆనంద్...
బక్రీద్ అంటే ఏమిటి..? ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి..!
ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హేజ్ 10వ...
కీలక విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: ట్రూడో
భారత్-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని...
కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు… కేంద్ర మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ:మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Laws) ‘భారతీయ న్యాయ్ సంహిత’, ‘భారతీయ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అభినయం’ ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ...
సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్
అమరావతి :ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత సమాచారం ఇచ్చి మిగిలింది మా వద్ద లేదని ఇస్తున్నారు. ఉద్యోగులు అలా లేదు అనే...
రైతులకు గుడ్ న్యూస్.. PM కిషన్ డబ్బులు విడుదల తేదీ ఖరారు…
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే పీఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పారు.ఈ మేరకు పీఎం...
రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
రేపు దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష...
ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?
Satellites: ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా.. వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకంఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని...
రేవ్ పార్టీ.. నటి హేమకు బెయిల్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని...
ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, జూన్ 14 : దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.*ఢిల్లీలోని శాస్ర్తి భవన్లో గురువారం కేంద్ర...

