Tv424x7
National

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

భారత్‌-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపారు.

Related posts

గొంతులో పెరిగిన వెంట్రుక.. ఎట్టకేలకు విముక్తి!

TV4-24X7 News

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు

TV4-24X7 News

గాజా శాంతి యత్నాల్లో పురోగతి – ట్రంప్‌ను ప్రశంసించిన మోదీ!!

TV4-24X7 News

Leave a Comment