Tv424x7
National

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

రేపు దేశవ్యాప్తంగా ఆదివారం UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Related posts

సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు : ఓం బిర్లా

TV4-24X7 News

ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్!

TV4-24X7 News

డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఫెంటానిల్‌ సమస్యపై విమర్శలు.. ఏంటో తెలుసా…?

TV4-24X7 News

Leave a Comment