Category : National
త్వరలో భారత్లో ఎయిర్ టాక్సీ సేవలు
ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ...
సింగపూర్ కరోనా కలకలం
సింగపూర్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.....
స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?
భరణం, స్త్రీ ధనం ఒక్కటేనా? ఇవన్నీ సాధారణ ప్రజలకు ఉండే సందేహాలు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఈ వివరణ చదవండి. *స్త్రీ ధనం ప్రాధాన్యత గురించి ప్రతి ఆడపిల్ల అవగాహన కలిగి ఉండాల్సిన...
జైల్లో పెట్టండి’.. మా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వస్తున్నా..
న్యూఢిల్లీ: భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోది కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఆప్’ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే...
ఎన్నికల వేళ తనిఖీలు..రూ.8,8889 కోట్లు సీజ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది..వీటి మొత్తం విలువ రూ.8,8889 కోట్లు ఉంటుందని తెలిపింది....
వాట్సాప్ స్టేటస్లో 1 మినిట్ వీడియో!
ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ‘స్టేటస్ అప్డేట్స్-1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను...
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 పొందండిలా!
,మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 పొందండిలా!ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం 1 ఏప్రిల్ 2000న అన్నపూర్ణ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.50,000 లోన్ అందిస్తున్నారు....
ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం
Amit Shah : ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన...
యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా రూ.19.64లక్షల...
పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఎందుకో తెలుసా…?
భారత్లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,...

