Category : National
గ్లోబల్ ఇంటర్నెట్ షట్డౌన్లలో 6వ సారి అగ్రస్థానంలో భారత్
16, 2024,గ్లోబల్ ఇంటర్నెట్ 2023లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు భారతదేశంలో నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయబడిన సంఘటనలు 116 ఉన్నాయి. దీంతో గ్లోబల్ ఇంటర్నెట్ షట్డౌన్లలో...
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 3227తో రీచార్జి చేస్తే 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా 100 SMSల సౌకర్యం కూడా కల్పించింది. అమెజాన్...
8 ఏళ్ల పసివాళ్ళతో వ్యభిచారం…రాకెట్ లో డిఎస్పి ప్రభుత్వ ఉద్యోగులు
డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనుషులు కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటారనేందుకు నిదర్శనమనీ ఉదంతం. ఎనిమిది నుంచి పదేళ్ల లోపు వయసున్న చిన్నారులతో పాశవికంగా వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.అయితే...
కొంత మందికి పని చేయని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్
కొంత మందికి పని చేయని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది యూజర్లకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పని చేయడం లేదు. కొందరికి వచ్చి, మరికొందరికి ఫేస్ బుక్, ఇన్...
భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన.ఆమెకు ప్రతి రోజూ కుర్కురేను చిరుతిండిగా తినడం అలవాటు. భర్త రోజూ రూ. 5 కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి ఆమెను సంతోషపెట్టేవాడు.ఒక రోజు ఉత్త చేతులతో ఇంటికొచ్చిన భర్తను...
కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్
కేరళను భయపెడుతున్న కొత్త ఫీవర్నిఫా, కోవిడ్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తర్వాత కేరళలో ఇప్పుడు మరో కొత్త ఫీవర్.. అక్కడి ప్రజలను భయపెడుతుంది. రాష్ట్రంలోని త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్లోవెస్ట్ నైల్ ఫీవర్ వేగంగా...
వెస్ట్ నైల్ వైరస్తో వచ్చేదే.. వెస్ట్ నైల్ ఫీవర్
వెస్ట్ నైల్ వైరస్తో వచ్చేదే.. వెస్ట్ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల...
పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి
పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు-...
6,600 బంగారం బిస్కెట్ల చోరీ..మరో భారత సంతతి నిందితుడు అరెస్టు
కెనడా చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన...
నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల...

