Tv424x7
National

పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఎందుకో తెలుసా…?

భారత్‌లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, మూడో కారణం డయేరియా, నాలుగో కారణం ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.

Related posts

ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం

TV4-24X7 News

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

TV4-24X7 News

22 ఏళ్ల బీహార్ యువకుడు సినిమా పైరసీ హ్యాకింగ్ రాకెట్‌లో!!

TV4-24X7 News

Leave a Comment